గుండెపోటుతో వైద్య ఆరోగ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మృతి

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు షబ్బీర్ అహ్మద్ సోమవారం గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ a నేమ్ ఫర్ మెడికల్ ఉద్యోగుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు . ఆయన హఠాన్మరణం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వైద్య శాఖ అధికారులు వివిధ సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.