అల్పాహారం పంపిణి

కావలి,(ఆరోగ్యజ్యోతి) : పట్టణంలో పాతవూరు గిరిజన కాలనీలో ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరు చిన్న   గిరిజనులు కు  అల్పాహారం అందించారు, ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు  ఆపదసమయములలో ఆదుకోవాలని ఆలోచనతో వీరికి అందించటం జరిగిందిఅని వీరికి  ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి లేక బాధపడుతున్నారు  ప్రభుత్వం ఇలాంటీ వారిని గుర్తించి సహాయం చేయాలని ఆయన అన్నారు.