కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి
దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
వరంగల్ (ఆరోగ్యజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె. లలితాదేవి
వరంగల్ రూరల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి శ్రీ. చల్లా . మధుసూదన్ లకు DIO. డా . గీతాలక్ష్మి, DEMO శ్రీ అశోక్ రెడ్డి , బత్తిని
సుదర్శన్ గౌడ్, కొప్పు ప్రసాద్,కె వి. రాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, జి. వీరేందర్, గోవర్ధన్ రెడ్డి, NHM శ్రీ. శ్రీనివాస్,యం. శివకుమార్ నూతన సంహత్సర
శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
డా. కె. లలితాదేవి వైద్యులకు మెడికల్ పారామెడికల్ సిబ్బంది అందరికీ నూతన
సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో
వ్యాధులు లేని జిల్లాగా ఆదిలాబాద్ ను తీర్చి దిద్దే బాధ్యత మన అందరిపై ఉందని ఈ
సందర్భంగా తెలిపారు. కరోన సమయంలో వైద్యులు మెడికల్ పారామెడికల్ సిబ్బంది కూడా
ఎంతగానో శ్రమించారు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసినారు. మునుముందు కూడా కరోన
మాదిరిగానే అన్ని రకాల రోగాలు దరిచేరకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
నిర్వహించాలన్నారు. త్వరలో జరిగే పల్స్ పోలియో ఇమేజెస్ ఇన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం
చేయాలని సూచించారు.