93 మందికి కోవిషీల్డ్వాక్సిన్

 

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): పుప్పలగుట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  కోవిషీల్డ్ వాక్సిన్  వ్యాక్సిని  93 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవీందర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ప్రతిరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అర్హత కలిగిన వారందరూ వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రుబీన, సాయి వీణ  డేటా ఎంట్రీ ఆపరేటర్ సాజి , మెడికల్ అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్నా ,  కృష్ణమూర్తి  తదితరులు పాల్గొన్నారు .