అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్న దానం

భూపాలపల్లి,(ఆరోగ్యజ్యోతి):  అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి   మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు   వృద్ధులకు  39వ రోజు అన్నదానం చేయడం జరిగింది. ఈ రోజూ దాత శ్రీ సాయి బుక్ స్టాల్ యజమాని క్యాతం వెంకటేశ్వరలు  గారు సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్న దానం గురించి తెలుసుకొని వారు ఒక రోజుకు  సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగిన బోజనాలను పంపిణీ చేయడం జరిగినది ఈ సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్  కార్యక్రమంలో ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగానిరాజేందర్ పాల్గొన్నారు.