ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం...


భద్రాద్రి కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): జిల్లా మొదట్లో రెడ్ జోన్ గా పిలువబడిన నాటినుండి జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాను గ్రీన్ జోన్ గా మార్చే  వరకు అహరహం శ్రమించిన రెవెన్యూ అధికారులను, డాక్టర్లను వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ పంచాయతీ పారిశుద్ధ సిబ్బందిని  అభినందిస్తూ అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లును కొత్తగూడెం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు . అనంతరం డి పి ఆర్ ఓ శ్రీనివాస్ ను జీవి మాల్ ఎండి నరేందర్ ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు కృష్ణవేణినీ సన్మానించారు .