గిరిజనులు కు  అల్పాహారం పంపిణి

కావలి,(ఆరోగ్యజ్యోతి) : పట్టణంలో పాతవూరు గిరిజన కాలనీలో ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరు చిన్న  ఆధ్వర్యంలో కావలి పట్టణం నాలుగు కాళ్ల మండపం దగ్గర కే కే  క్యాంటీన్ నిర్వహులు వెంకటేశ్వర్లు సహకారంతో 85 మంది గిరిజనులు కు  అల్పాహారం అందించారు, ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు  ఆపదసమయములలో ఆదుకోవాలని ఆలోచనతో వీరికి అందించటం జరిగిందిఅని వీరికి  ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి లేక బాధపడుతున్నారు  ప్రభుత్వం ఇలాంటీ వారిని గుర్తించి సహాయం చేయాలని ఆయన అన్నారు పై కార్యక్రమంలో వైబ్రాంట్స్ ఆఫ్ కలాం కావలి ఇంచార్జి చేవూరు కిరణ్ కుమార్, సంస్థ సభ్యులు విక్లిఫ్, యాసిన్, శివ , అభిషేక్ తదితరులు పాల్గొన్నారు