భువనగిరిలో షబ్బీర్ అహ్మద్ కు నివాళులు

భువనగిరి, (ఆరోగ్యజ్యోతి): ఉద్యోగ సంఘం నాయకుడు మహమ్మద్ షబ్బీర్ అహ్మద్ మృతికి భువనగిరి జిల్లా ఆస్పత్రి ఫార్మా సిస్ట్ ల సంతాపం తెలిపినారు. ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడు షబ్బీర్ అహ్మద్ అన్నారు రు ఆయన లేని లోటు తీరలేనిదని తెలిపినారు.