మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి)‌: కరోనా వైరస్‌ నివారణ, లాక్‌డౌన్‌ సడలింపులపై   ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ  జోన్లవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులపై విడుదల చేసిన మార్గదర్శకాలపైనా చర్చిస్తున్నారు. అలాగే ఈనెల 5న కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు.