పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

పలిమేల మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించి హమాలి కార్మికుల కు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేసినభూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్  శ్రీ జక్కు శ్రీ హర్షిణి రాకేష్ , పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ .ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ,తెరాస మండల ,గ్రామ స్థాయి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.