అన్నపూర్ణ గోశాలకు విరాళం

  పాల్వంచ,(ఆరోగ్యజ్యోతి):   కెటిపీఎస్ 6 వ దశ క్యామ్ డివిజన్ ఇంజనీర్స్ సహకారం తో ఈ రోజు పాల్వంచ లో ఉన్న  అన్నపూర్ణ గోశాలకు 5 వేల రూపాయల దానా తో పాటు  5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్స్ రాంబాబు , చాట్ల శ్రీనివాసరావు, మథు, దేవేందర్, మమత, రామకృష్ణ, ప్రశాంత్, జనార్ధన్, బ్రహ్మానందరెడ్డి,రామారావు పాల్గొన్నారు.