కావలి ,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలో గిరిజన ప్రాంతాల్లో ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో 75 మంది కి భోజనం ప్యాకెట్లు ఇవ్వటం జరిగింది, కరోనా మహమ్మారి వలన ఎటువంటి జీవనాధారం లేక ఆకలితో అల్లాడుతు ఎవ్వరికి చెప్పుకోలేని అమాయక గిరిజనుల కు దాతల సహాయము తో వారికి ఆహారం అందించటం సంతోషము గా ఉందని డాక్టర్ చేవూరు చిన్న అన్నారు, ఈకార్యక్రమంలో సంస్థ సభ్యులు విక్లిఫ్, తదితరులు పాల్గొన్నారు.