వ్యక్తిగత పరిశుభ్రత అవసరం


        - డాక్టర్ చేవూరు చిన్న 

కావలి,(ఆరోగ్యజ్యోతి) : పట్టణంలోని నిరుపేద గిరిజనులుకు ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చేవూరు చిన్న ఆధ్వర్యంలో భారమైన జీవితం జీవిస్తున్న గిరిజనులకు  ఆహారం అందించారు. పై కార్యక్రమములో డాక్టర్ చేవూరు చిన్న మాట్లాడుతూ   రోజు రోజు కు పెరుగుతున్నా  కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యతిగత పరిశుభ్రత అవసరమని, భౌతికదూరం పాటించాలని ఆయన అన్నారు.పై కార్యక్రమములో ఆర్గనైజేషన్ సభ్యులు విక్లిఫ్, వెస్లీరూత్ తదితరులు పాల్గొన్నారు.