కోత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): కోత్తగూడెం నియోజకవర్గం లో 50 వేల నిత్యావసర కిట్ల పంపిణీలో భాగంగా ఈ రోజు పాల్వంచ రాంనగర్ లో తూర్పు కాపుల ఆధ్వర్యంలో సుమారు 500 వందల మంది కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలను గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు మరియు జిల్లా టిఆర్ఎస్ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో MRO గంగా భవాని గారు,డిసిఎంఎస్ ఉపాధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు గారు,తూర్పు కాపు సంఘం నాయకులు,మరియు జెడ్పిటిసి బరపటి వాసుదేవరవు గారు కీలరు నాగేశ్వరరావు గారు,ఎర్రంశెట్టి ముత్తయ్య గారు,సొసైటీ వైస్ చైర్మన్ కంపెల్లి కనకేశ్ గారు,మంతపురి రాజుగౌడ్ గారు,మేధారమెట్ల వెంకటేశ్వరరావు గారు,మల్లెల రవిచంద్ర గారు, బెత్తంశెట్టి విజయ్ గారు,పరిమి రంజిత్ గారు,సంతోష్ గౌడ్ గారు,కనగాల బాలకృష్ణ గారు,మల్లెల శ్రీరామ్మూర్తి గారు,రమూర్తి నాయుడు గారు,హర్ష గారునగేష్ గారు,మిహరిబొందిలి టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.