భూపాలపల్లి ,(ఆరోగ్యజ్యోతి): అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు 50 మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజూ దాత పులల చరణ్ స్వప్నదంపతులు మా సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్న దానం గురించి తెలుసుకొని వారి కూతురు నాలుగోవ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజుకు సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగిన బోజనాలను పంపిణీ చేయడం జరిగినది
ఈ సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో మహనీయుల ట్రస్ట్ ఫౌండర్ రమిలా రవి గారు ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగానిరాజేందర్ పాల్గొన్నారు.
ఈ సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో మహనీయుల ట్రస్ట్ ఫౌండర్ రమిలా రవి గారు ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగానిరాజేందర్ పాల్గొన్నారు.