అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు 43వ రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు దాత బుర్ర అశోక్ గౌడ్ సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్న దానం గురించి తెలుసుకొని వారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజుకు సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. బోజనాలను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బృందం చేతుల మీద పంపిణీ చేయడం జరిగినది ఈ సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ మరియు ఫ్యాన్స్ 15 మంది తదితరులు పాల్గొన్నారు.