భూపాలపల్లి,(ఆరోగ్యజ్యోతి): ఈరోజు అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు 40వ రోజు అన్నదానం చేయడం జరిగింది ఈరోజు దాత సారధి చిట్టి ఫండ్ మేనేజర్ పైడిపాలా రవికుమార్ శామల దంపతులు సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్న దానం గురించి తెలుసుకొని వారి కుమార్తె గ్లోరి 14 పుట్టినరోజు సందర్భంగాఒక రోజుకు సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగిన బోజనాలను గ్లోరి చేతుల మీద పంపిణీ చేయడం జరిగినది ఈ సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పాల్గొన్నారు.