కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విదంచడంతో ఉపాధి లేక చేతిలో ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాసిదేశ్వపురం గిరిజనులకు స్థానిక బి ఇ పి సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హాబీబ్,ఉపాధ్యాయులు పూడి శ్రీనివాసులు, సంస్థ సభ్యులు రియాజ్, సుకుమార్, హుస్సేన్, మాచల్, వలంటీర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.