పుచ్చకాయల పంపిణీ

భూపాలపల్లి,(ఆరోగ్యజ్యోతి): మహాదేవపూర్ బొమ్మాపూర్ క్రాస్ వద్ద కరోనా వైరస్  ప్రబలిన సందర్బంగా వారు వారి రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులకు (సుమారు 100 మందికి) కర్భుజా(పుచ్చకాయలు) కాయలు పంపిణీ చేసినభూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్  శ్రీ జక్కు శ్రీ హర్షిణి రాకేష్ , పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ .ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ,తెరాస మండల ,గ్రామ స్థాయి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.