ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు





ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):జిల్లాలో రెండు రోజుల్లో తొమ్మిది  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉట్నూర్ వలస కూలీల కు పాజిటివ్ వచ్చింది. బుధవారం రోజు 5 పాజిటివ్ కేసులు రాగా, గురువారం  నాలుగు పాజిటివ్  కేసులు  వచ్చాయి. మొత్తం జిల్లాలో రెండు రోజులు 9 కేసులు నమోదయ్యాయి. మొత్తం 9 కేసులు ఉట్నూర్ లోనే పాజిటివ్ నమోదయ్యాయి  పాజిటివ్ వచ్చిన వారంతా బొంబాయి వలసకులే కావడం గమనార్వం.