ప్లాస్టిక్కును నిర్ములిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిస్తాము.

నర్సంపేట,(ఆరోగ్యజ్యోతి):   ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఛాయ సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నివారిద్దాం అనే నినాదంతో ముద్రించిన కరపత్రాలను నర్సంపేట మునిసిపల్ కమిసనర్  ఎస్ విద్యాధర్ ఛాయ సొసైటీ కార్యదర్శి కోట డేవిడ్ మేనేజర్ సంపత్ తాబేటి శ్రీనివాస్ గౌడ్ . సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ సానిటర్ ఇన్స్పెక్టర్ నాగరాజు .సతీష్. జె ఏ ఓ రజనీ .ఎస్ క్రిష్ణ. గరాలుఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిసనర్ ఎస్ విద్యాధర్ ఈ విధంగా మాట్లాడారు భూమి పై పర్యావరణము లేకుండా ఏ జీవి మనుగడ సాగించ లేదు మనిషి తన స్వార్ధం తో పర్యావరణ వినాశననికి ప్రధాన కారణం అవుతున్నాడు మన పూర్వీకులు మనకు మంచి పద్యావణాన్ని ఇచ్చారు మనము దానిని పూర్తిగా నాశనము చేసినము భావి తరాలకు మనము ఎంఐనా ఇవ్వాలి అనుకుంటే అందరూ విరివిగా మొక్కలు నాటండి అదే విధంగా ప్రకృతి ని నాశనం చేసే ప్లాస్టిక్ ను వడాకాన్ని పూర్తిగా తగ్గించండి అని పిలుపునిచ్చారు ఛాయ స్వంస్త కార్యదర్శి కోట డేవిడ్ మాట్లాడుతూ కోట్ల సంవత్సరల  కలిగిన జీవ రాశిని తేలిగ్గా తీసుకొని అభివృద్ధి పేరిట విధ్వంసం చేయడం మానవాళి కి శ్రేయస్కరం కాదని అవసరం కొసం తాను ఆధార పడే ప్రకృతి ని ఆధునిక మానవుడు నాశనం చేస్తున్నాడని విషక్షణ రహహితంగా అడవులను నరికి వేస్తూ పొతే మానవ మనుగడకే ప్రమాదం అని సమస్త జీవరాసులకు అనువైన జీవన వాతావరణాన్ని కాపాడడం మానవులుగా మన అందరి బాధ్యత అని హితవుపలికారు అదే అదే విధంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిద్దాం ఆకు పచ్చని తెలంగాణ కు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు