రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల


నార్నూర్ ,(ఆరోగ్యజ్యోతి):  గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు .శుక్రవారం నాడు గాదిగూడ, నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా టానికి చేసినారు.  సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఆస్పత్రి లో అందుతున్న వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. 100 శాతం కాన్పులు ఆస్పత్రుల్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కెసిఆర్ కిట్టు ప్రచారం చేయాలని తెలిపారు. బిపి షుగర్ రోగులకు ప్రత్యేక వైద్య అందించాలని తెలిపారు వీరి వెంట ఎం సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ క్రాంతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు  విజయ్ కుమార్, పవన్ కుమార్ తదితరులు ఉన్నారు