డిఎంహెచ్ఓను కలిసిన సిఐటియు సంఘం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ను మంగళవారం నాడు తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యౌనియన్ (సిఐటియు) అద్వర్యంలో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో సంఘం అద్యక్షులు సురేందర్, ప్రధాన కార్యదర్శి నవిన్ కుమార్, 104 ఉద్యోగులు  నావిన్, ఆనంద్, ఇబ్రహీం , శ్రీకాంత్, ప్రశాంత్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.