ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ను శనివారం నాడు తెలంగాణ జిల్లా ఎస్సి ,ఎస్టి ఆరోగ్య పరియవేక్షకులు ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులూ ఆడే సురేష్. బొమ్మెత సుభాష్, పవార్ రవిందర్.సంజయ్ ఆడే. జె.అనిల్.సంతోష్.చరణ్ దాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.