డిఎంహెచ్ఓను కలిసిన డిప్యూటి డియంఎహ్ఓ  కార్యాలయ సిబ్బది

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ను మంగళవారం నాడు డిప్యూటి డియంఎహ్ఓ  కార్యాలయ సిబ్బది మర్యాద పూర్వకంగా కలిసినారు.బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ కు డిప్యూటి డియంఎహ్ఓ  డాక్టర్ సాదన పుష్ప గుచ్చం అందచేసినారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి డియంఎహ్ఓ  కార్యాలయ సిబ్బది సిఎహ్ఓ బి.  ఆనంద్ రావు ,  ఎహ్ఇ  రాంరెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్   రఘునాత్, ఎహ్ ఇ రఘురాం , సీనియర్డి అసిస్టెంట్ రవీందర్ , డి ఇ ఓ వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.