ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ను సోమవారం నాడు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్ ఆధ్వర్యంలోమర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉప అద్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్ , డాక్టర్ రావుల్ , జనరల్ సెక్రటరి డాక్టర్ క్రాంతికుమార్,డాక్టర్ పవన్ ,డాక్టర్ సమంత్, డాక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.