హిమాయత్నగర్(ఆరోగ్యజ్యోతి) : హిమాయత్నగర్ డివిజన్లో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. కింగ్కోఠిలో ఇద్దరికి, హైదర్గూడలో ఐదుగురికి, హిమాయత్నగర్లో ముగ్గురికి, నారాయణ గూడలో ఇద్దరికి, నారాయణగూడ పీఎస్లో పనిచేసే మహిళా హోంగార్డుకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారిణి హేమలత తెలిపారు.