అహ్మద్నగర్(ఆరోగ్యజ్యోతి): శాంతినగర్ పీహెచ్సీలో ఏడుగురికి, చింతల్బస్తీ పీహెచ్సీ పరిధిలో నలుగురికి కరోనా సోకింది. అదేవిధంగా ఎంజీ నగర్, సయ్యద్నగర్లో, అహ్మద్నగర్లలో నలుగురికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు..
అహ్మద్నగర్(ఆరోగ్యజ్యోతి): శాంతినగర్ పీహెచ్సీలో ఏడుగురికి, చింతల్బస్తీ పీహెచ్సీ పరిధిలో నలుగురికి కరోనా సోకింది. అదేవిధంగా ఎంజీ నగర్, సయ్యద్నగర్లో, అహ్మద్నగర్లలో నలుగురికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు..