.
బాలానగర్(ఆరోగ్యజ్యోతి) : కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్ చందర్ తెలిపారు. కేపీహెచ్బీకాలనీలో 5, ఆల్విన్కాలనీలో 5, కూకట్పల్లిలో 2, బాలానగర్లో 2, రాజుకాలనీలో 2, వీవీనగర్లో 1, మూసాపేటలో 1 , ఓల్డ్బోయిన్పల్లి మల్లికార్జునగర్లో 1 కేసు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 219 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతిచెందారు.