సర్వే ఫర్ కోవిద్ -19   హౌస్ టూ హౌస్ సర్వే

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): సర్వే ఫర్ కోవిద్ -19 సోమవారం నాడు  హౌస్ టూ హౌస్ సర్వే  శివనగర్ లో నిర్వహించారు. ఈ  సర్వే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యం లోనిర్వహించాగ ఏ .ఎన్ .ఎం.లు , ఆశ కార్య కర్తలు మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , సర్వేలో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏ.ఎన్.ఎంలు ఉప్పలమ్మ , ఉమా , జిలకర శ్రీలత , ఆశలు అనూష , రవళి , సుమలత తదితరులు పాల్గొన్నారు.