జోగులాంబ గద్వాల్,(ఆరోగ్యజ్యోతి): జోగులాంబ గద్వాల్ జిల్లా లోని ఇటిక్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఘనంగా వైద్యులు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పనిచేస్తున్నా డాక్టర్ సురేష్, డాక్టర్ ఇందిరా లకు ఘనంగా సన్మానం చేశారు.