వెంగళరావునగర్(ఆరోగ్యజ్యోతి): యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో 34 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఉప కమిషనర్ రమేశ్ తెలిపారు. రహ్మత్నగర్లో 11, యూసుఫ్గూడలో 8, వెంగళరావునగర్లో 7, ఎర్రగడ్డలో 5, బోరబండలో 3 కేసులు నమోదైనట్లు తెలిపారు.
వెంగళరావునగర్(ఆరోగ్యజ్యోతి): యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో 34 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఉప కమిషనర్ రమేశ్ తెలిపారు. రహ్మత్నగర్లో 11, యూసుఫ్గూడలో 8, వెంగళరావునగర్లో 7, ఎర్రగడ్డలో 5, బోరబండలో 3 కేసులు నమోదైనట్లు తెలిపారు.