దుండిగల్ (ఆరోగ్యజ్యోతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 356 కేసులు నమోదు కాగా ఆదివారం మరో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 410కి చేరుకున్నది. కాగా కరోనాతో ఇప్పటి వరకు 11మంది మృతి చెందినట్లు మండల వైద్యాధికారి తెలిపారు.