వరంగల్(ఆరోగ్యజ్యోతి):ఈ రోజు ఉర్సు ప్రతాప్ నగర్ లో సోడియం క్లోరైడ్ రసాయనాన్ని పేచీ కారి చేసినారు మారుపల్లి రవి భాగ్యలక్ష్మి 22 వ డివిజన్ కార్పొరేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సిబంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినము. ప్రజలు అందరూ మాస్కులు ధరించాలని , సామజిక దూరం పాటించాలని , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు , ఫై వని చేస్తి ఎటువంటి వయ్యేదులు ధరిచేరవు అన్నారు .ఈ కార్యక్రమములో టీ .అర్. ఎస్. పార్టీ నాయకులూ మారుపల్లి రవి , మారుపల్లి గౌతమ్ , హెల్త్ అసిస్టెంట్ శివ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.