పవిత్ర కుటుంబన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

 జనగాం(ఆరోగ్యజ్యోతి): పవిత్ర కుటుంబన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిలో గురువారం నాడు సిబ్బంది శ్రద్దాంజలి చేసినారు.మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిలో సంక యూనిట్ లో స్టాప్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న పవిత్ర 30, జూన్ న విధులు నిర్వహించడానికి ఆటోలో వెళ్ళుతు ఆటోలో నుండి క్రిందపడి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆసుపత్రి స్టాప్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు స్టాప్ నర్సు కు నివాళులర్పించారు.మృతి చెందిన పవిత్ర కుటుంబానికి ప్రభుత్వము 50 లక్షల ఎక్స్ గ్సేషీయా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు. కలెక్టర్ స్పిందించి 10వేల రూపాయల  సహాయం అందిచినారు. ఆసుపత్రి స్టాప్ సహాయాన్ని అందిచినారు.కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 టిఆర్ఎస్ కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర రవి గారు రాష్ట్ర చైర్మన్ కాంట్రాక్ట్ సోర్సింగ్ శానిటేషన్ NHM శాకిర్ , NHM కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బైరపాక శ్రీనివాస్ గారు రాష్ట్ర కో కన్వీనర్ పి లక్ష్మయ్య గారు కసాబు రాజేష్ గారు అధ్యక్షుడు మంచల ప్రెమ్ కుమార్ గారు వనిత కృష్ణ వేణీ రాజేశ్వరి స్రవంతి స్వరూప తదితరులు పాల్గొన్నారు.