బోడుప్పల్(ఆరోగ్యజ్యోతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. సాయిరాంనగర్లో తల్లీకూతురికి, అదేకాలనీలో చిన్నారికి(8), గాయత్రీనగర్లో వ్యక్తికి(39), భీంరెడ్డి నగర్లో మహిళకు(51) వైరస్ సోకింది.
బోడుప్పల్(ఆరోగ్యజ్యోతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. సాయిరాంనగర్లో తల్లీకూతురికి, అదేకాలనీలో చిన్నారికి(8), గాయత్రీనగర్లో వ్యక్తికి(39), భీంరెడ్డి నగర్లో మహిళకు(51) వైరస్ సోకింది.