నలుగురు వైద్యులకు పదోన్నతులు






వరంగల్(ఆరోగ్యజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా నుంచి నలుగురు వైద్యులకు పదోన్నతులు లబించయీ.ఒకరు డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ వరంగల్ అర్బన్ డాక్టర్ శ్రీ కృష్ణ రావు ,జగిత్యాల జిల్లా డిప్యూటీ డీ ఎం ఎచ్ ఓ గా పదోన్నతి లబించగా  వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ వాణి శ్రీ కి ప్రమోషన్ పెద్దపెల్లి డిస్ట్రిక్ట్ డిప్యూటీ డీ ఎం ఎచ్ ఓ నియమించారు. వరంగల్ అర్బన్ ఐలోన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రజిత ను సిరిసిల్ల డిస్ట్రిక్ట్ డిప్యూటీ డీ ఎం ఎచ్ ఓ నియమించారు.డాక్టర్ సాజిదా ధర్మ సాగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం  కరీంనగర్ జిల్లా ఇమ్మునైజేషణ్  అధికారిగా పదోన్నతి ఇచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతులు లభించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇప్పటివరకు ప్రజలకు వైద్య సేవలు అందించాలని తమను గుర్తించిన ప్రభుత్వం మరిన్ని బాధ్యత తమపై ఇచ్చారని ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పూర్తి నమ్మకంతో పని చేస్తామన్నారు. తమపై బాధ్యతలు పెరిగాయని ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు