కార్మిక సంఘం నాయకులతో కోవిడ్ 19పై సమావేశం

భద్రాది కొత్తగూడెం .పాల్వంచ(ఆరోగ్యజ్యోతి) :కోవిడ్ 19పై సమావేశంన్ని పాల్వంచలో నిర్వహించారు. పూర్తిస్థాయిలో కరోనా వ్యాప్తి పై తగిన చర్యలు తీసుకుంటామని సిఈ గారు హామీ ఇవ్వడం జరిగింది ఏ కార్మికుడు కానీ ఇంజనీరు గాని భయపడవద్దు అని అలాగే అందరూ ధైర్యంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భరోసా కల్పించారు.ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు SE/ADM వరప్రసాద్,DGM శ్రీనివాస మూర్తి, DET మేడం మాధవి గారు.JAC నాయకులు మెదర.రమేష్, కె రవీందర్ రెడ్డి, కట్టా మల్లికార్జున్, వేమారెడ్డి, పుల్లారావు, గొర్రె వేణుగోపాల్, ఎస్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.