జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అర్భన్ డాక్టర్ లలిత దేవి
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): కరొన లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే కరోనా పరీక్షా కేంద్రాల కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అర్భన డాక్టర్ లలితాదేవి అన్నారు జిల్లా వ్యాప్తంగా 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కోవిడ్ కరొన లక్షణాలు లతో బాధపడుతున్నవారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నొప్పులతో బాధపడుతున్న వారికి రాపిడ్ ఆంటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కోవిడ్ పరీక్ష నిమిత్తం వచ్చేవారు తమ ఆధార్ కార్డు తో పాటు ప్రస్తుత చిరునామా ఫోన్ నెంబర్ వెంట తీసుకుని వచ్చి పరీక్షల సమయంలో ఇవ్వాలని తెలిపారు. పరీక్ష కోసం తమ ప్రాంతంలో సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్తే తర్వాత కూడా ఇబ్బంది ఉండదు అన్నాడు. అందుకు అనుమానితులు వారి ప్రాంతంలో కల ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలన్నారు పరీక్షల కోసం వచ్చినప్పుడు ఆరోగ్య సేవలు అందించాలని పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులకు ఇబ్బంది కలిగించవద్దు అని సిబ్బందికి ఆమె సూచించారు ర్యాపిడ్ లో వచ్చిన లక్షణాలతో ఇబ్బంది పడేవారికి డాక్టర్ సలహా మేరకు ఆర్ టి పి సి ఆర్ పరీక్ష సాంస్కృతిక వివాహ పోలీస్ హెడ్ కోటర్ హనుమకొండలో నిర్వహించడం జరుగుతుందన్నారు .పాజిటివ్ వచ్చిన వారు వైద్య సిబ్బంది ఇచ్చే సలహాలు సూచనలు తిరిగి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా అర్బన్ హెల్త్ సెంటర్లు కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
రాపిడ్ ఆంటీ జెన్ పరీక్ష కేంద్రాలు
వరంగల్ అర్బన్ జిల్లాలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పార్టీ పీసీఆర్ పరీక్ష కేంద్రాల్లో రాపిడ్ ఏర్పాటు చేశారు .అందులో ఒక వైద్యాధికారి ని కూడా ఏర్పాటు చేశారు . ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పద్మశ్రీ, ఎల్కతుర్తి పి హెచ్ సి లో డాక్టర్ రవి తేజ, గోపాలపూర్ పి హెచ్ సి లో డాక్టర్ జి శోభారాణి, హసన్పర్తి పీహెచ్సీలో డాక్టర్ ఎస్ ప్రభు దాస్, అయినవోలు లో డాక్టర్ బి సప్న, కడిపికొండ లో డాక్టర్ శైలజ, కమలాపూర్ లో డాక్టర్ సంయుక్త ,కొండపర్తి లో డాక్టర్ కె సుభాష్ కుమార్ ,ముల్కనూరు లో డాక్టర్ అరవింద్, పైడి పల్లి లో డాక్టర్ జి మోహన్ సింగ్, సిద్దాపూర్ లో డాక్టర్ నరేష్, ఉప్పల్ లో డాక్టర్ కే శ్రీనివాస్, వంగర లో డాక్టర్ స్వరూప రాణి, వేలేరు డాక్టర్ సుష్మా బోడ గుట్టలో డాక్టర్ దేవాదాస్ చింతల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మ్యుసియం సమీపంలో కోర్టు వరంగల్ డాక్టర్ రవీందర్,దేశాయిపేట్ లో డాక్టర్ కే ప్రతాప్, ఫోర్ట్ వరంగల్ లో డాక్టర్ పి అనురాధ దేవి ,కాశీబుగ్గలో డాక్టర్ సందీప్ కుమార్ కీర్తి నగర్ లో డాక్టర్ సుమన్ ,సమయ నగర్ లో డాక్టర్ ఎస్. రవళి, హై స్కూల్ శాయంపేట లో డాక్టర్ బి మౌనిక ,గవర్నమెంట్ ఐటిఐ గర్ల్స్ కాలేజ్ హనుమకొండ లో డాక్టర్ అనిత ,పోచమ్మకుంట డాక్టర్ కె విజయ్ కుమార్ ,హాస్పిటల్ లో డాక్టర్ ఎస్ నాగరాజు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సోమిడి లో డాక్టర్ ఎం అర్చన కమ్యూనిటీ హాల్ మైదానం తోటలో అరుణ చంద్ర వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీ డాక్టర్ మల్లికా ,నుమకొండ లో డా,క్టర్ నవీన్ ,కమ్యూనిటీ హాల్ లక్ష్యం పూర్ శ్రీదేవి, ,ఇండోర్ స్టేడియం మున్సిపల్ ఆఫీస్ వరంగల్ లో డాక్టర్ రవీంద్ర ,మున్సిపల్ కాంప్లెక్స్ gcd కాజిపేట్ లో డాక్టర్ వసుచన,తో పాటు పోలీస్ హెడ్ కోటర్స్ హనుమకొండ వరంగల్ లో మదన్మోహన్రావు ,సాంస్కృతిక వ్యవహారాల లో డాక్టర్ మల్లికార్జున్ నియమించారు