వరంగల్,(ఆరోగ్యజ్యోతి) : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారికి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఈ - 1926/98 శని వరం లేక రాయడం జరిగింది . వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ , పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో పని చేస్తున్న సిబండికి తక్షణమే జీతం పెంచలి. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చనిపోయిన ఉద్యోగి ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించుట మరియు 50 లక్షల ఇన్సూరెన్స్ చేయుట. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ నేషనల్ హెల్త్ మిషన్ (యన్.ఎచ్.ఎం) విభాగం 13000 మంది పని చుస్తునారు ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చేయాలి. జీ. వో .510 అందరికీ అమలు కాలేదు అందరికి తక్షణమే అమలు చేయాలి .510 జి.ఓ ద్వారా పని చేయుచున్న ఉద్యోగులకు వారందరికీ జీతాలు పెంచాలిని . కరోనా విధులను నిర్వహిస్తున్న రెగ్యులర్ మరియు కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులు వారి ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు కొందురు ఉద్యోగులు చనిపోవుచున్నారు వారికి కేంద్ర ప్రభుత్వం అందించే 50 లక్షల ఇన్సూరెన్స్ చనిపోయిన కుటుంబాలకు వెంటనే చెల్లించాలని. కరోనా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాస్కులు , శానిటైజర్లు , పీ. పీ. కిట్స్ , ఇవ్వాలి. కరోనా విధులు నిర్వహిస్తున్న వారికీ 17 రోజుల క్వారంటైన్ లివ్స్ మంజూరు చేయాలి. కరోనా సమయములో 10% ఇన్సెంటివ్స్ ప్రతి నెల నెల చెల్లించాలి. వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (యన్.హెచ్.యం.) విభాగాము ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి , ఉద్యోగ భధ్రత కల్పించాలి , తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఈ - 1926/98 టిఆర్ఎస్.కేవీ , నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ - కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా