తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గా డాక్టర్ శ్రీ కృష్ణ రావు

వరంగల్(ఆరోగ్యజ్యోతి) : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం నూతన కార్యవర్గంన్ని 2020 - 22  ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది.ఇంతకుముందున్న కమిటీ కాలపరిమితి గత జూన్ నెలతో ముగిసింది. జూన్ చివరి వారంలోనే కొత్త కమిటీ ఎన్నిక జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఎన్నిక ఆలస్యమయింది. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాల పాటు పని చేస్తుంది.తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గ డాక్టర్ శ్రీ కృష్ణ రావు ని ఏకాగ్రివగా ఎన్నుకున్నారు. డాక్టర్ శ్రీ కృష్ణ రావు ప్రస్తుమ వరంగల్ అర్బన్ జిల్లా డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు .ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో బుధవారం సంఘ సభ్యులంత సమావేశమై రాష్ట్ర నూతన కమిటీని ఎనున్నకున్నారు .ఇందులో వరంగల్ అర్బన్ జిల్లా కు చెందిన డాక్టర్ శ్రీ కృష్ణ రావు రాష్ట్ర కోశాధికారి అవకాశం దక్కఇందీ .ప్రభత్వ డాక్టర్ ఎదుర్కొటున సమశ్యలు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ శ్రీ కృష్ణ రావు చెప్పారు .