వరంగల్ (ఆరోగ్యజ్యోతి):చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో74వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భముగా డాక్టర్ రవీందర్ ఆధ్వరంలోనిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి మెడికల్ ఆఫీసర్ జండా ఎగురవేసినారు. ఈ కార్యక్రమంలో ఎచ్ .సి. చింతల్ స్టాఫ్ నర్స్ సమీనా , రుబీనా , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ .ఎన్ .ఎంలు .పెనిన్నా , ఉమా , జిలకర శ్రీలత, అకౌంటెంట్ రాజేష్ మరియు ఆశ కార్యకరాట్లు తదితరులు పాల్గొన్నారు.