కరీమాబాద్, (ఆరోగ్యజ్యోతి): 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కరీమాబాద్ అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు తెలంగాణ మైనారిటీ కమిషన్ సభ్యులు బొమ్మల కటయ్య గారు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అర్బన్ నాయకులు ఎరుకల మహేందర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బొమ్మల అంబేద్కర్ కలర్ కుమార్ నీల మల్లేశం నీలం స్వామి తరాల రవితేజ కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.