సింగిల్విండో చైర్మన్ ను పరామర్శించిన మంత్రి

హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి); కమలాపూర్ సింగిల్విండో చైర్మన్ పేరాల సంపత్ రావు బసవతారక హాస్పిటల్ లో  అనారోగ్యంతో చేరడంతూ ఆయనను ఆదివారంనాడు రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించినరు. ఆరోగ్యంపై పూర్తీ జాగ్రతలు వహించాలని సుచిన్చినారు.