వరంగల్ (ఆరోగ్యజ్యోతి): ప్రతి గురువారం సాయంత్రం కు గైనికాలోజిస్ట్ స్పెషల్ లిస్ట్ డాక్టర్ దాస్యం
రమ్య వచ్చి రోగులకు వైద్య సేవలు
అందించారు. , పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో భాగంగా
ఆసుపత్రుల్లో గురువారం నాడు పుప్పాలగుట్ట
అర్బన్ హెల్త్ సెంటర్ రోగులకు వైద్య పరిక్షలు మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమాల్లోమెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్
రామా రాజేష్ ఖన్నా , రమేష్ వాచ్ మెన్
మరియు యూ.పీ.ఎచ్.సి. చింతల్ సిబ్బంది పాల్గొన్నారు.