కే.నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
హుజూరాబాద్ (ఆరోగ్యజ్యోతి):పేదల
ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తున్నదని వైద్య ఆరోగ్యశాఖ
మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఈ
సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ
నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొంది, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం
అందజేస్తున్నట్లు అయన తెలిపారు.