కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
వరంగల్,
(ఆరోగ్యజ్యోతి): కొవిడ్ టీకా చాలా సురక్షితమైందని చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్
ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్ , డాక్టర్ శ్రీ
దేవి అన్నారు. చింతల్ పట్టణ
ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురు వారంనాడు మునిసిపల్ సిబంద్ధికి చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య
కేంద్రం లో కొరోన -19 కోవాక్సిన్
వేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో భయాలు, అపోహలు పడవద్దని అన్నారు
తొలిదశలో
కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి
వస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమాల్లో మెడికల్
అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా ,సూపెర్వైసోర్ తేజావత్ రవీందర్ గారు టీ అర్ఎస్
నాయకులు సోమశేట్టి ప్రవీణ్ ,స్పెషల్
ఆఫీసర్ రామ్ రెడ్డి ,ఫార్మసీ జ్యోష్న , ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య, ,ఏ.ఎన్.ఎమ్.లు
పెనిన్నా , ఉమా , శ్రీలత , ప్రేమలత ,
సానిటరీ సూపర్వైసర్ సాంబయ్య , ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఆశ వర్కర్స్ అనూష , కవిత , రాజానీల సుమలత , చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.