కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
వరంగల్ రూరల్ ,(ఆరోగ్యజ్యోతి): ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్
పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పి ఆర్ సి పై రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ పెంచడంన్ని స్వాగతిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని సుదర్శన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ 9 లక్షల 17 వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ అసెంబ్లీలో 30 శాతం పీఆర్సీని పెంచడాన్ని సంతోషదాయకం అన్నారు తెలంగాణ
గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
జరుగుతుందని అన్నారు.