కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
చింతపల్లి,(ఆరోగ్యజ్యోతి):
జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
పనిచేస్తున్న వైద్యఅధికారి ఆర్. దమయంతిని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం తెలంగాణ
రాష్ట్ర ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ భరత్ సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు కనిపించే దేవుళ్ళు అని ఈ సందర్భంగా ఆయన
తెలిపారు. కోవిడ్ సమయంలో దేవుళ్ళ లాగా ప్రజలకు సేవలు అందించడంలో వైద్యులు
ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు రాజశ్రీ ,రాగిణి ,పద్మ
తదితరులు పాల్గొన్నారు